Pages

శ్లోకములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్లోకములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఆగస్టు 2010, శనివారం

శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి ఆంధ్రా మృతం నుండి


చెట్టుకు నమస్కరించి అనుమతి కోరి పూలు కోసు కోవాలి
----------------- ----------- ------ ---------
పువ్వులనుకోసేముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ కోయాలని పెద్దలు చెప్పరు.
శ్లోll
నమస్తే కుసుమా ధారే, నమస్తే కమలాలయే
పుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవాజ్ఞయా!
.గీ.ll
వందనము నీకు పుష్ప సౌభాగ్యధారి!
వృక్ష రాజమ! హరికి నే బ్రీతి తోడ
పూజ సేసెద పూలతో. పూలు కోయ
నానతిని వేడు చుంటి. నా కానతిమ్ము.
జైశ్రీరాం.
జైహింద్.
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase